శ్రీవారి బ్రహ్మోత్సవాలు…అప్ డేట్

106
ttd
- Advertisement -

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి. ఇవాళ సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఆలయంలో సేనాధిపతి విశ్వక్సేనుడి పర్యవేక్షణలో విశేష సమర్పణ కావిస్తారు. అనంతరం నాలుగు మాడవీధుల్లో ఊరేగించనున్నారు. మండపంలో శాస్త్రోక్త కార్యక్రమాల మధ్య భూదేవి పూజ తర్వాత మృతిక సేకరించి ఆలయానికి చేరుకుంటారు.

తర్వాత బీజవాపం కార్యక్రమం నిర్వహిస్తారు. దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. అక్టోబర్‌ 2న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణ రథోత్సం నిర్వహించనున్నారు.

- Advertisement -