తెలంగాణ భవన్ లో జెండా ఎగురవేసిన కేటీఆర్..

314
KTr
- Advertisement -

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతియ జెండాను ఎగురవేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ లు శ్రీనివాస్ రెడ్డి, కర్నె ప్రభాకర్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. అంతకుమందు అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ను ఎగురవేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్ రావు.

- Advertisement -