వరంగల్ డీసీసీబీ ఏకగ్రీవం..

379
errabelli dayakarrao
- Advertisement -

ప్రజలంతా సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు మరోసారి రుజువైందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ డీసీసీబీ,డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 20 డైరెక్టర్ల పోస్టుకు 17 నామినేషన్ దాఖలు అయ్యాయి. సింగిల్ నామినేషన్లే దాఖలు కావడంతో డైరెక్టర్ పోస్టుల ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన రైతాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీబీ,డీసీఎంఎస్ డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో పాటు అన్ని నియోజకవర్గాల రైతుల ప్రాతినిధ్యం ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకున్నామరు మంత్రి దయాకర్ రావు.

- Advertisement -