మొక్కలు నాటిన వినోద్ కుమార్..

57
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తమ కుటుంబ సభ్యుల గెట్ టూ గెదర్ పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని,నర్సింగపూర్ గ్రామ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్.

ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రావు, రవీందర్ రావు జోగినిపల్లి, చేన్నాడి రాము,అజిత్ కుమార్ జోగినిపల్లి,ఆదిత్య,డా.రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -