TRS‌ ఎంపీల నిరసన.. జై జవాన్ జై కిసాన్..

162
TRS MP
- Advertisement -

వ్యవసాయ బిల్లుల పైన టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎంపీల నిరసన చేపట్టారు. కేంద్ర వ్యవసాయ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ బిల్లుతో రైతు సంక్షేమానికి తూట్లు పొడుసున్నారని టిఆర్‌ఎస్‌ ఎంపీలు విమర్శించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కార్పొరేట్లను పెంచి పోషించేలా రైతు బిల్లు ఉందని.. రైతులను, కార్మికులను రక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్లకార్డులతో గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రతిపక్ష ఎంపీలు నిరసన మార్చ్ నిర్వహించారు.

- Advertisement -