తీజ్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

460
Mla shanka nayak
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శ్రీవివేకవర్ధిని హైస్కూల్‌లో శనివారం జరిగిన తీజ్ ఉత్సవాలుబక్రీద్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ‘నేను ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి ఎన్నో అసౌకర్యాల మధ్య చదువుకున్నా. ఎమ్మెల్యే అయ్యాక జిల్లాకు మెడికల్ కాలేజీని సాధించాను.

Mla shanka nayak

విద్యార్థులంతా ఐఏఎస్,ఐపీఎస్,డాక్టర్లు,ఇంజనీర్లు వంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలి.నాలా ఎమ్మెల్యే కావాలని లక్ష్యంగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలన్నీ కుళ్లు,కుతంత్రాలు, మోసంతో నిండిపోయాయి. ఇందులో నెగ్గుకురావడం చాలాకష్టం’ అని వ్యాఖ్యానించారు.

- Advertisement -