ఎన్టీఆర్‌కు టీఆర్ఎస్ నివాళి..!

98
- Advertisement -

తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య న‌టుడు ఎన్టీఆర్ జ‌యంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన నివాళి అర్పించాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు.

మంత్రులు పువ్వాడ అజయ్, మల్లారెడ్డితో పాటు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. ఇక ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుక‌కు టీఆర్ఎస్‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు కూడా హాజ‌రుకానున్నారు.

- Advertisement -