కేటీఆర్‌కి విషెస్ చెప్పిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

487
ktr suman
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం అయిన సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు ఇవాళ ప్రగతి భవన్ లో కేటీఆర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మరియు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వారు వ్యక్తం చేశారు.

- Advertisement -