పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి..

124
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు జన్మదినం సందర్బంగా మలక్‌పేట్ లోని వారి నివాసంలో బాధితుల బాలిక బాలికలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -