చాలామందితో రిలేషన్ నిజమే – త్రిష

16
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘త్రిష’ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. ఇప్పటికీ, పెళ్లి కాని ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను అనేక మందితో డేటింగ్ చేశాను. రిలేషన్‌షిప్ కూడా పెట్టుకున్నాను. వారితో అన్ని రకాలుగా ఎంజాయ్ చేశాను. కానీ, ఇప్పటి వరకు ఏ రిలేషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ ఆ విషయమే నాకు అర్ధం కాలేదు. నేను అనేక మందితో డేటింగ్ చేసినా.. ఎందుకు నేను ఎవరితో సంతోషంగా ఉండలేకపోయాను అనేది నాకర్ధం కాలేదు అంటూ త్రిష చెప్పుకొచ్చింది.

త్రిష ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది. ఇక కొన్ని అవసరాలు ఉంటాయి. వాటి కోసం మాత్రమే పెళ్ళి చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే, నేను పెళ్లి చేసుకోలేదు’ అని చెప్పింది. దీంతో, నెటిజన్లు త్రిష పై సీరియస్ అవుతున్నారు. అనేక మందితో తిరిగావ్, వారితో వెకేషన్లకు వెళ్ళావ్. ఎన్నో చేసావ్. కానీ, అన్నాడీఎంకే నేత ఏవీ రాజు నీ గురించి మాట్లాడితే మాత్రం రెచ్చిపోతావ్ అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నాయి.

మరో నెటిజన్ అయితే, ఏవీ రాజు చెప్పినట్టు.. ‘గౌవత్తూరులోని ఓ కార్యక్రమానికి త్రిష హాజరు అయ్యింది నిజమే అన్నమాట. అప్పుడు ఎమ్మెల్యే వెంకటాచలం త్రిష పై మనసు పారేసుకోవడం కూడా నిజమే కావొచ్చు. రూ.25 లక్షలు కోసం త్రిష ఆ రోజు ఆ ఎమ్మెల్యేతో గడిపింది కూడా నిజమే కావొచ్చు’ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి తాజాగా త్రిష చేసిన కామెంట్స్ కి నెటిజన్లు విపరీతంగా సీరియస్ అవుతున్నారు.

Also Read:ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !

- Advertisement -