బొగత పాలపాతంకు పర్యాటక సందడి

16
- Advertisement -

ములుగు జిల్లాలోని బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెల్లటి పాలధారలా కనువిందు చేస్తుండటంతో జలపాతంకు పర్యాటకులు పోటెత్తారు. వరద ఉధృతితో బీటెక్ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందడంతో సందర్శనను నిలిపివేశారు.. నాలుగు రోజులుగా నిలిపివేసిన బొగత జలపాతం సందర్శన నిన్న తిరిగి ప్రారంభమైంది. దీంతో పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చి సందడి చేశారు.

Also Read:జగన్ మళ్లీ జైలుకే..బీజేపీ మంత్రి సంచలన కామెంట్స్!

- Advertisement -