అధిక్యంలో దూసుకుపోతున్న టీఎసీం..

114
didi
- Advertisement -

ముచ్చటగా మూడవ సారి పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ అధికార పీఠాన్ని అధిగమించే దిశగా నడుస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. ఫలితాల సరళిలో అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప తృణమూల్ అధికారంలోకి రాకుండా ఆపలేరని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ్‌లో ఉన్నది. గట్టిపోటీనిస్తున్న బీజేపీ 117 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -