తిరుమల అప్‌డేట్..

104
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుండగా 29 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచిఉన్నారు. నిన్న 65,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 28,416 మంది తలనీలాలు సమర్పించారు. హుండి ద్వారా శ్రీవారికి రూ.4.44 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -