తిరుమల అప్‌డేట్..

107
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

నిన్న స్వామి వారిని 65,187 మంది భక్తులు దర్శించుకోగా 27,877 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.37 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -