తిరుమల అప్‌డేట్..

67
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా రాంభగీచ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 64,292 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,641 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండి ద్వారా రూ. 3.72 కోట్లు ఆదాయం సమకూరింది.

- Advertisement -