తిరుమల అప్‌డేట్…

370
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

నిన్న స్వామివారిని 78,299 మంది భక్తులు దర్శించుకోగా 34,625 మంది తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం రూ. 3.93 కోట్లురాగా సోమవారం శ్రీవారి ఆలయంలో బంగారం వాకిలి ముందు గల ఘంటా మండలిలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు.

- Advertisement -