తిరుమల అప్‌డేట్…

131
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుండగా 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. హుండీ ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ నెల‌కు సంబంధించి వర్చువల్ సేవ సంబంధిత దర్శన టికెట్ల కోటాను రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇందులో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన వర్చువల్ సేవ‌, సంబంధిత దర్శన టికెట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -