తిరుమల సమాచారం

264
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులు 6 కంపార్టమెంట్ లలో వేచి ఉన్నారు.నిన్న అక్టోబర్ 3 న స్వామివారిని 52,467 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 32,105 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం: 2.55 కోట్లు.

దినేష్ రెడ్డి – తిరుమల రిపోర్టర్

- Advertisement -