తిరుమల సమాచారం

419
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరొజు 13.10.2016 ఉదయం 5 గంటల సమయానికి నర్వదర్శనం కోసం 29 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులు 16 కంపార్టమెంట్ లలో వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 8 గంటల స‌మయం పడుతుంది. నిన్న అక్టోబర్ 12 న స్వామివారిని 85,307 మంది భక్తులు ధర్శించుకున్నారు. నిన్న 42,844 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం:రూ. 1.87 కోట్లు

- Advertisement -