తిరుమల సమాచారం

244
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 1,01,859 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 2.77 కోట్లు.

- Advertisement -