పెళ్ళికి ముందే శోభనం…హోటల్లో ఫుల్‌గా ఎంజాయ్‌

415
The youth's romance berore marriage in up
- Advertisement -

వారికి పెళ్ళి కాలేదు.  కానీ.. శోభనం చేసుకుంటున్నారు.  అదేమంటే…ఒకరొకొకరు అర్థం చేసుకోవడం అంటున్నారు.  ఇలా  అక్కడ మాత్రమే కాదు..అన్ని చోట్లా జరుగుతోంది. కాకపోతే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. అయితే..దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు . లివింగ్ టుగెదర్ అనే పేరుతోనో లేక ప్రేమలో ఉన్నామనో, ఇంకా బాగా అర్ధం చేసుకోవాలనే పేరుతోనో, పెళ్ళికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు పలువురు జంటలు .

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లి పీటల వరకు కొన్ని జంటలు మాత్రమే చేరితే.. మిగతా జంటలన్నీ బ్రేకప్ అంటూ విడిపోతున్నాయి .  ఇక విడిపోవడం మాట ఎలా ఉన్నప్పటికీ పెళ్ళికి ముందు మాత్రం బాగానే  ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇదే సంఘటన జరిగింది . ఓ రెండు హోటల్ లలో జంటగా అమ్మాయిలు , అబ్బాయిలు రావడం బాగా అర్ధం చేసుకోవాలి అంటూ మనసు ని కాకుండా శారీరక కామ వాంఛ తీర్చుకోవడం కామన్ గా జరుగుతోంది.
 The youth's romance berore marriage in up
ఈ విషయం పోలీసులకు కూడా తెలుసట కానీ ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇంకా రెచ్చిపోయారు యువత . అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ కి యోగి ముఖ్యమంత్రి కావడంతో ఎటువంటి అసాంఘిక చర్యలు జరిగిన ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పడంతో పోలీసులు రెండు హోటల్లపై దాడి చేసి యాభై మంది యువతీయువకులను అరెస్ట్ చేసారు. ఇప్పుడీ  ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

- Advertisement -