అమెరికాలో మరో విషాదం..

88
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో విషాదం నెలకొంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వీర సాయిష్ ప్రాణాలు కోల్పోయాడు. ఒహియో స్టేట్ పిన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు వీర సాయిష్.

గ్యాస్ స్టేషన్‌లో జాబ్ చేస్తుండగా దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా సాయిష్‌పై దుండగులు కాల్పులు జరిపడంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:అన్నీ మంచి శకునములే.. గల గల ఏరులా పాట

ఇటీవలె సాయిష్‌కు హెచ్ 1 బీ వీసా వచ్చింది. ఇండియాకు వచ్చి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుండగానే ఇంతలోనే విషాదం నెలకొంది. సాయిష్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -