రేపు సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు

285
ugadi
- Advertisement -

రేపు సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు రేపు సాయంత్రం రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గోననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పండుగ రోజు ఉదయం 10.30గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరుగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పాల్గొననున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ప్రగతి భవన్ లో కాకుండా రవీంద్ర భారతిలో ఈవేడుకను జరుపనున్నారు.

- Advertisement -