తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

207
tseamcet
- Advertisement -

తెలంగాణలో ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6వ తేది నుంచి ఎప్రీల్ 5 వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎప్రిల్ 6 నుంచి 9 వరకూ దరఖాస్తుల ను మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు దరఖాస్తు ఫిజు రూ.400, ఇతరులకు రూ.800గా నిర్ణయించారు.

(అభినందన్ ను ఆకాశానికెత్తిన ప్రధాని మోదీ) https://www.youtube.com/watch?v=7tEwZKPQOPY

ఎప్రిల్ 20 నుంచి మే1వ తేది వరకూ హాల్ టికెట్లు డౌన్ లొడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక మే 3,4,5 తేదిల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. అదేవిధంగా 8,9 తేదిల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను నిర్వహించనున్నారు.

- Advertisement -