ఫిబ్రవరిలో డిగ్రీ,పీజీ పరీక్షల నిర్వహణ

141
- Advertisement -

యూనివర్సిటీలకు గతంలో వేర్వేరుగా అకడమిక్‌ క్యాలెండర్లు అమలులో ఉంది. దీంతో ఉన్నత విద్యామండలి కామన్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో ఈ యేడాది నుంచి డిగ్రీ, పీజీ పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించారు.

డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పీజీ మొదటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని యూనివర్సిటీలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిగ్రీకి..ఫిబ్రవరి 27 నుంచి పీజీలో మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. రెండో ఆడియో లీక్

తెలంగాణ హరితహారం అందరికీ ఆదర్శం

దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -