- Advertisement -
తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీలు దాటాయి ఉష్ణోగ్రతలు. ఇవాళ్టి నుంచి మరింత పెరగనున్నాయి ఉష్ణోగ్రతలు. ఈ మేరకు వివరాలను వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
Also Read:సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు
- Advertisement -