రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు

282
ts Govt Logo
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్ధలకు రేపటి నుంచి మే 31వరకూ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ 50రోజుల పాటు అన్ని స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని ఇంటర్ లోకి ప్రవేశిస్తున్న విద్యార్దులకు స్పెషల్ క్లాసుల పేరుతో కాలేజిలు నిర్వహిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -