సీఎం ప్రధాన సలహాదారుడిగా సోమేష్ నియామకం

50
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ప్రధాన సలహాదారుడిగా సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ సీఎస్‌కు కేబినేట్‌ హోదా కల్పించారు. ఇక నుంచి సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుడిగా సేవలు అందించనున్నారు. సోమేష్‌కుమార్‌ను మూడు సంవత్సరాల కాలం పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Telangana:రేపే పది ఫలితాలు

- Advertisement -