రాష్ట్రంలో 24 గంటల్లో 461 కరోనా కేసులు..

142
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 461 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,815కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 5815 యాక్టివ్ కేసులుండగా కరోనా నుండి 2,79,456 మంది కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1544 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 69,24,707 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -