24 గంటల్లో 1478 కేసులు….

171
coronavirus telangana
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1478 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 7గురు మృతిచెందిట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీంతో ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కు చేరగా ఇప్పటివరకు 403 మంది మృత్యువాతపడ్డారు. కరోనా మహమ్మారి నుండి 28,705 మంది కోలుకోగా ప్రస్తుతం 13389 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 806 కేసులు నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్‌లో 82, కరీంనగర్‌లో 77 కేసులు అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయి.

- Advertisement -