రాష్ట్రంలో 24 గంటల్లో 185 కరోనా కేసులు…

144
corona
- Advertisement -

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 24 గంటల్లో 185 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,924కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2008 యాక్టివ్ కేసులుండగా 2,91,312 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1604కి చేరింది.

- Advertisement -