రాష్ట్రంలో 24 గంటల్లో 837 కరోనా కేసులు..

106
telangana corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 837 పాజిటివ్ కేసులు నమోదుకాగా 4గురు మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,32,671 కి చేరుకోగా 1315కి పెరిగాయి.

ఇప్పటివరకు కరోనాతో 2,13,466 కోలుకోగా దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.56 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 90.3 శాతంగా ఉంటే తెలంగాణలో 91.14 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 21,099 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా ఇప్పటివరకు 41,15,516 టెస్టులు నిర్వహించారు.

- Advertisement -