రాష్ట్రంలో 24 గంటల్లో 1539 కరోనా కేసులు..

135
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1539 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 5గురు మృతిచెందారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 2,45,682కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 18,566 కేసులుండగా కరోనా నుండి 2,25,664 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 1362 మంది మృతిచెందారు. జీహెచ్‌ఎంసీలో 285, భద్రాద్రి కొత్తగూడెంలో 82, కరీంనగర్ లో 86, ఖమ్మంలో 78,మేడ్చల్ మల్కాజ్ గిరిలో 102, రంగారెడ్డిలో 123 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -