24న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

31
- Advertisement -

రేపు జరగాల్సిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారానికి వాయిదా పడిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎల్లుండి ఆదివారం నాడు ఉదయం 10.30 గంటలకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం.. ఇందిరా భవన్ లో జరుగుతుందన్నారు.

పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్ లు పాల్గొంటారన్నారు.టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని… ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొంటారన్నారు.12.30 టీపీసీసీ మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కార్యవర్గాల సమావేశం ప్రకాశం హాలు లో జరుగుతుందన్నారు.

Also Read:నయన్ కోసం తీవ్ర పోటీ!

- Advertisement -