మంత్రి కేటీఆర్‌ను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్..

148
BC Commission
- Advertisement -

బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులుగా నియమితులైన సిహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె. కిషోర్ గౌడ్‌లు ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కమిషన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీల సమగ్ర వికాసమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పని చేయాలని కోరారు. కమిషన్ పై గురుతరమైన బాధ్యత ఉందని, ఆ దిశగా కృషి కొనసాగాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

- Advertisement -