రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..

180
- Advertisement -

చెన్నైలో భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతోన్న తొలి టెస్టు మూడో రోజు ఆట‌లో ఓవ‌ర్ నైట్ స్కోరు కు మ‌రో 23 ప‌రుగులు జోడించిన ఇంగ్లండ్ 578 ప‌రుగుల‌కు ఆలౌటైన విష‌యం తెలిసిందే. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన భార‌త్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ‌లు తగిలాయి. 44 ప‌రుగుల‌కే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు లంచ్ స‌మ‌యానికి 2 వికెట్ల‌కు 59 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ధాటికి ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (6), శుభ్‌మ‌న్ గిల్ (29) పెవిలియ‌న్ చేరారు. ప్ర‌స్తుతం పుజారా (20 నాటౌట్‌), కెప్టెన్ కోహ్లి (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.

- Advertisement -