రాంచీ టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం..

14
- Advertisement -

రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కొల్పోయి చేధించింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకోగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది టీమిండియా.

రోహిత్ శర్మ 55,జైస్వాల్ 37,గిల్ 52,ధృవ్ జురెల్ 39 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. షోయబ్ బషీర్ 3 వికెట్లు తీయగా రూట్,హార్ట్‌లీ తలో వికెట్ తీశారు.

ఇటీవల ద‌క్షిణాప్రికా పై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

Also Read:రూ.500 వంటగ్యాస్..వారి పరిస్థితి ఏంటి?

- Advertisement -