రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దు..

203
sunke ravishankar
- Advertisement -

కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రైతులను తాలు పేరుతో రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.

రైస్ మిల్లర్లకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కానీ రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు.రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడోద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -