గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన సుడా చైర్మన్..

572
- Advertisement -

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మరియు కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కరీంనగర్ సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా జి.వి రామకృష్ణారావు మరో ముగ్గురికి ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది 1.ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, 2.నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, 3.ఫుడ్ కమిషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ మొక్కలు నాటలని కొరారు.

suda chairman

SUDA Chairman GV Ramakrishna accepts Green Challenge from TRS MP Santosh Kumar; plants saplings. On Thursday, the actress planted saplings on the..

- Advertisement -