TTD: క్రోధినామ సంవత్సర పంచాంగం

15
- Advertisement -

క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ మంగ‌ళ‌వారం నుండి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది.ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది.

మంగళవారం నుండి తిరుమల, తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వ‌ర‌లో టీటీడీ అందుబాటులోనికి తీసుకురానుంది.

Also Read:ఇంపాక్ట్ ఫుల్‌గా ‘ఫైటర్ రాజా’

- Advertisement -