అసెంబ్లీలో జెండావిష్కరించిన పోచారం..

235
Republic Day Celebrations
- Advertisement -

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా జరిగాయి. శాసనసభలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలిలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ గణతంత్ర వేడుకల్లో పాల్గొని పతాకావిష్కరణ చేశారు. అంతకుక్రితం శాసనసభ ప్రాంగణంలో గాంధీ,అంబేత్కర్ విగ్రహాలకు పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు.

Republic Day Celebrations

Republic Day Celebrations

 

- Advertisement -