మొక్కలునాటిన సింగర్ భీమ్స్ సిసిరోలియో..

261
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సింగర్ భీమ్స్ సిసిరోలియో .అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని సింగర్ భీమ్స్ సిసిరోలియో అన్నారు.

చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒకడిగా పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మాదాపూర్ లో మొక్కలు నాటిండ్రు.అనంతరం మరో ముగ్గురు ( బాలీవుడ్ సింగర్ నకశ్ అజీజ్ , టాలీవుడ్ సింగర్ గీత మాధురి , డైరెక్టర్ వేగిస్నా సతీష్ )లు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ మొక్కలు నాటాలని సింగర్ భీమ్స్ సిసిరోలియో పిలుపునిచ్చారు.

- Advertisement -