మొక్కలు నాటిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్..

479
Shuttler Sai Praneeth
- Advertisement -

టీఆర్‌ఎస్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన పలువురు క్రీడాకారులు మొక్కలు నాటారు. క్రీడలు ఉత్సహంగా అడలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ ఈ సందర్భంగా తెలిపారు.

Sai Praneeth

ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ గచ్చిబౌలి స్టేడియంలో వివిధ దేశాలకు చెందిన ఛాన్ పెంగ్ సూన్ ( మలేషియా ), పియా zebadiah (ఇండోనేషియా ), Beiwen Zhang (US)క్రీడకకారులతో కలిసి స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా స్కూల్ చిన్నారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

green challeng

sports

- Advertisement -