మొక్కలు నాటిన బీసీ కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్

24
- Advertisement -

తన పుట్టినరోజు రోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ వికారాబాద్ జిల్లా తాండూర్ ఏ ఆర్ గార్డెన్ లో మొక్కలు నాటారు.సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.

పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గత మూడేండ్లుగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నానని, భవిష్యత్తులో కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని వెల్లడించారు.

Also Read:సభ వాయిదా..మరి ప్రియాంకగాంధీ సంగతేంటి?

- Advertisement -