ష‌ర‌తులు వ‌ర్తిసాయి..రిలీజ్ డేట్ ఫిక్స్

14
- Advertisement -

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్ లో “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాతో నాకొక మంచి అవకాశం లభించింది. ఈ సినిమా నటుడిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో శంకరన్న అనే క్యారెక్టర్ లో నటించాను. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా టీజర్ రిలీజైన తర్వాత నన్ను అందరూ శంకరన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునే సినిమా అవుతుంది. అన్నారు.

నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడుతూ – ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంఛ్ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్ కు ఒక లాంగ్ రన్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా. మా మూవీని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మా టీమ్ కు సపోర్ట్ గా ఉన్న మామిడి హరికృష్ణ, మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను మీరంతా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ – మంచి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ ఎదురైనా తట్టుకుని మా ప్రొడ్యూసర్స్ ను సేఫ్ గా ఉంచుతూ ఈ సినిమాను కంప్లీట్ చేశాను. ఈ ప్రాసెస్ లో నాకు హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి సపోర్ట్ గా నిలిచారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. నాకు అండగా నిలబడిన మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా థియేట్రికల్ రిలీజ్ మంచి సంస్థల ద్వారా జరుగుతుండటం హ్యాపీగా ఉంది. సినిమా అనేది ఆర్ట్ బిజినెస్. ఇందులో మంచి పాయింట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ఉంటుంది. ఈ నెల 15న థియేటర్స్ కు రండి. తప్పకుండా మా మూవీ మీకు నచ్చుతుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇందులో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్నారు.

హీరోయిన్ భూమి శెట్టి మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఒక న్యూ ఏజ్ సినిమా. ఈ సినిమా చేసిన మేకర్స్, నటించిన ఆర్టిస్ట్స్ అందరూ యంగ్ టాలెంట్స్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం మాలాంటి వాళ్లకు వస్తుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయండి. తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నా. ఇదొక మంచి మూవీ. కరీంనగర్ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్ చెప్పాను. అందుకు మా హీరో చైతన్య సపోర్ట్ చేశారు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఈ నెల 15న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి. అన్నారు.

హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే మిగతా వారికి షేర్ చేయండి. మీరొక మంచి సినిమా సజెస్ట్ చేశారని వారు భావిస్తారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది. పూర్తిగా కమర్షియల్ సినిమా ట్రెండ్ నడుస్తున్న ఈ టైమ్ లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేసేందుకు మనసు ఉండాలి. అలాంటి మంచి మనసున్న ప్రొడ్యూసర్స్ నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ మాకు దొరికినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాం. కుమారస్వామి మంచి డైరెక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు నన్ను దగ్గర చేస్తుందని ఆశిస్తున్నాను. విజయశాంతి క్యారెక్టర్ లో భూమి శెట్టి బాగా నటించింది. తెలుగులో ఆమెకు మరిన్ని ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. నేను చిరంజీవి క్యారెక్టర్ లో, భూమి శెట్టి విజయశాంతి అనే క్యారెక్టర్ లో నటించాం. 80లో క్రేజ్ ఉన్న ఆ పెయిర్ కు ట్రిబ్యూట్ గా మా క్యారెక్టర్స్ కు ఆ పేర్లు పెట్టారు డైరెక్టర్ గారు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ఈ నెల 15న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “షరతులు వర్తిస్తాయి” సినిమా ఈ నెల 15వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ – నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు దాటింది. ఇన్నేళ్ల కెరీర్ లో “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాతో నాకొక మంచి అవకాశం లభించింది. ఈ సినిమా నటుడిగా నన్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో శంకరన్న అనే క్యారెక్టర్ లో నటించాను. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా టీజర్ రిలీజైన తర్వాత నన్ను అందరూ శంకరన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము రిలేట్ చేసుకునే సినిమా అవుతుంది. అన్నారు.

నిర్మాత డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు మాట్లాడుతూ – ఒక మంచి సినిమాతో మా సంస్థ లాంఛ్ అవుతుండటం హ్యాపీగా ఉంది. మా ప్రొడక్షన్ కు ఒక లాంగ్ రన్ ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా. మా మూవీని ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ ప్రొడక్షన్స్ మా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మా టీమ్ కు సపోర్ట్ గా ఉన్న మామిడి హరికృష్ణ, మధుర శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్స్. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమాను మీరంతా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ – మంచి ప్రయత్నం చేసినప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటి స్ట్రగుల్స్ ఎదురైనా తట్టుకుని మా ప్రొడ్యూసర్స్ ను సేఫ్ గా ఉంచుతూ ఈ సినిమాను కంప్లీట్ చేశాను. ఈ ప్రాసెస్ లో నాకు హీరో చైతన్య, హీరోయిన్ భూమి శెట్టి సపోర్ట్ గా నిలిచారు. వాళ్లకు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. నాకు అండగా నిలబడిన మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా థియేట్రికల్ రిలీజ్ మంచి సంస్థల ద్వారా జరుగుతుండటం హ్యాపీగా ఉంది. సినిమా అనేది ఆర్ట్ బిజినెస్. ఇందులో మంచి పాయింట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎంగేజ్ చేసేలా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ఉంటుంది. ఈ నెల 15న థియేటర్స్ కు రండి. తప్పకుండా మా మూవీ మీకు నచ్చుతుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఇందులో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవు. అన్నారు.

హీరోయిన్ భూమి శెట్టి మాట్లాడుతూ – “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఒక న్యూ ఏజ్ సినిమా. ఈ సినిమా చేసిన మేకర్స్, నటించిన ఆర్టిస్ట్స్ అందరూ యంగ్ టాలెంట్స్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం మాలాంటి వాళ్లకు వస్తుంది. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయండి. తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నా. ఇదొక మంచి మూవీ. కరీంనగర్ నేపథ్యంలో చేశాం. నేను తెలంగాణ యాస నేర్చుకుని డైలాగ్స్ చెప్పాను. అందుకు మా హీరో చైతన్య సపోర్ట్ చేశారు. “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ఈ నెల 15న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. తప్పకుండా చూడండి. అన్నారు.

Also Read:ఐరన్ లోపమా.. జాగ్రత్త?

- Advertisement -