సచివాలయం నివేదిక మంత్రులకు అందజేత

360
secratariet
- Advertisement -

కొత్త సచివాలయ నిర్మాణంపై నలుగురు ఇంజనీర్స్౼ఇన్౼చీఫ్ లతో కూడిన టెక్నీకల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటి నివేదికను రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో సబ్ కమిటికి టెక్నికల్ రిపోర్ట్ ను అందజేశారు. ఇందుకు సంబంధించి ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి నేతృత్వంలో మరో ముగ్గురు ఈఎన్సీలతో కలిపి సీఎం కేసీఆర్ ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుత సచివాలయ భవనాలు, వాటి స్థితిగతులు, ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేసి సాంకేతిక కమిటీ నివేదిక రూపొందించింది. ఆ నివేదికను పరిశీలించి సరైన సిఫారసులతో తమ రిపోర్ట్ ను ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -