మంత్రి కేటీఆర్‌ను కలిసిన ష్నైడర్ బృందం..

128
ktr
- Advertisement -

శుక్రవారం ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ లూక్ రిమోంట్ మరియు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా హెడ్ & ఎండి అనిల్ చౌదరి నేతృత్వంలోని బృందం ఈరోజు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలవడం జరిగింది.ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.

- Advertisement -