ఉమెన్స్‌ డే..మొక్కలు నాటిన మాజీ ఎంపీ సంతోష్

13
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. హైదరాబాద్ వెంగల్‌రావు పార్క్‌లో వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మహిళలతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యతకు బంగారు బాటలు వేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు సంతోష్ కుమార్.

 

Also Read:ఆల్ పార్టీ మీటింగ్‌కు రాలేము: కిషన్ రెడ్డి

- Advertisement -