సాక్ష్యం…సెన్సార్ పూర్తి

225
Saakshyam
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేయబోతుంది.. గ్లామర్ డాల్ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు.

పంచభూతాలు అనే నేచర్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలున్నాయి.. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, థియరిటికల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.. ఏ.విల్సన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు.. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మించగా ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మీనా తదితరులు నటించారు..

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్,టెక్నీషియన్స్:దర్శకుడు: శ్రీవాస్,బ్యానర్: అభిషేక్ పిక్చర్స్,నిర్మాత: అభిషేక్ నామా,సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్,DOP: ఆర్థర్ ఎ విల్సన్,కళ: ఎఎస్ ప్రకాష్ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు,మాటలు: సాయి మాధవ్ బుర్రా,సాహిత్యం: అనంత శ్రీరామ్,యాక్షన్: పీటర్ హెయిన్

- Advertisement -