బెట్టింగ్ జోలికే వెళ్లొద్దంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం అన్నారు.
పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు, భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు యువత దూరంగా ఉండండి అని విజ్ఞప్తి చేశారు.
వద్దు.. బెట్టింగ్ జోలికే వెళ్లొద్దు!!
ఆన్ లైన్ బెట్టింగ్ అనేది ఒక విష వలయం!! పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుంది కానీ.. వచ్చేది ఉండదు.
యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండండి. సమాజ శ్రేయస్సుకు పాటుపడండి. #SayNoToBettingApps @Cyberdost… pic.twitter.com/9DU8NNpCkv
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 22, 2025
Also Read:తెలంగాణలో తేలికపాటి వర్షాలు

